మత్స్యావతారంలో దర్శనమిచ్చిన నృసింహుడు..
సాయంత్రం శేష వాహన సేవ..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో శుక్రవారం ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి భక్తుల…