భక్తులతో కిక్కిరిసి పోయిన పెద్ద చింతరేవుల ఆంజన్న ఆలయం
ముద్ర,గద్వాల:
ధరూర్ మండలంలోని శ్రీపెద్దచింతరేవుల ఆంజనేయ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రాంగణం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ…