కూతుర్ని చంపిన తండ్రి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భార్యపై కోపంతో కన్న కూతురుని చంపేశాడో కసాయి తండ్రి. వివరాల్లోకి వెళితే భువనగిరి మండలంలోని హనుమపురం గ్రామానికి చెందిన ఎర్రబోయిన శ్రీరాములు పుట్టుకతో మూగ, చెవిటి వాడు. బుధవారం ఉదయం భార్య నాగమణితో ఇంట్లో…