28వ వార్డు బి.ఆర్.ఎస్ అభ్యర్థి గుమ్ముల సరిత మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి :…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో 28వ వార్డు బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్ముల సరిత మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని బి.ఆర్.ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్ ఓటర్లను కోరారు. సోమవారం…