దోతిగూడెం,అంత్తమ్మగూడెం గ్రామాలలో ఉన్న కెమికల్ పరిశ్రమలను ఎత్తివేయాలి : సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాలలోని ప్రజల ప్రాణాలను బలిగొంటున్న కెమికల్ పరిశ్రమలను తక్షణం తోలగించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం పోచంపల్లి…