విత్తన బంతులు తయారు చేసిన విద్యార్థులు
మహదేవ్పూర్, ముద్ర:
పర్యావరణ సమతుల్యతను కాపాడటం మరియు అడవుల పెంపకమే లక్ష్యంగా మండలంలోని సురారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు విత్తన బంతులను తయారు చేశారు. నేషనల్ గ్రీన్ కోర్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం…