Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education News India

76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్.ఆర్.ఎస్(ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానం సక్రమంగా నిర్వహించకపోవడం వలన 76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా…

నేటి నుంచి ఎస్సెస్సీ మూల్యాంకనం మూడు విడతల్లో వాల్యుయేషన్23న పూర్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ రెండో వారంలో ముగియనున్న నేపథ్యంలో అధికారులు మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో ఈ మూల్యాంకనం ఏప్రిల్ 1న ప్రారంభం కానున్నది.…