విద్యుత్ కార్మిక మృత కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా
ముద్ర, తెలంగాణ బ్యూరో :
విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఉప ముఖ్యమంత్రిగా
భట్టి విక్రమార్క,…