ఏం జరిగింది..? ఎలా జరిగింది..? కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై రాష్ట్ర బీసీ కమిషన్ సీరియస్
నాగర్ కర్నూల్ కలెక్టర్, దేవాదాయశాఖ కమిషనర్ కు నోటీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న రెండు నెలల పసికందు మృతి, బీసీ వర్గాలకు ఆలయ ప్రవేశం నిరాకరించారన్న ఆరోపణల ఘటనపై…