Take a fresh look at your lifestyle.

గ్యాస్ ఏజెన్సీలు తనిఖీ చేసిన ఆర్డీఓ రమాదేవి

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ లోని గ్యాస్ ఏజెన్సీలు, హోటళ్లలో మెదక్ ఆర్డీఓ రమాదేవి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి గ్యాస్ కొరతను సృష్టించవద్దన్నారు.
గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంట తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.