Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak District News

మెదక్ చరిత్ర ఆనవాళ్లకు ప్రసిద్ధి పర్యాటక ప్రాంతాలు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్

ముద్ర ప్రతినిధి, మెదక్: చరిత్రకు ఆనవాళ్లు, మెదక్ పర్యాటక ప్రాంతాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. భావితరాలకు మెదక్ చారిత్రాత్మక పర్యాటకం గురించి తెలిసేలా డాక్యుమెంటరీ తయారీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బుధవారం 99…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో రైతు ఉత్సవాలు నిర్వహించారు.…

నలుగురు పీసీలకు పదోన్నతి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. వారిలో నరహరి (హవేలీఘనపూర్), మోహన్ (నార్సింగి), గోవర్ధన్ (మనోహరాబాద్), తాహెర్ అలీ (మెదక్ టౌన్ ట్రాఫిక్) ఉన్నారు. విధి నిర్వహణలో వారి…

మెదక్ డీఆర్ఓగా అంబదాస్ రాజేశ్వర్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా జి.అంబదాస్ రాజేశ్వర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖలో డిప్యూటేషన్‌పై ఉన్న ఆయనను మెదక్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజేశ్వర్ గతంలో మెదక్…

కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు…

వేగంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేసవి జాగ్రత్త లు తీసుకోండి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మిక తనిఖీ

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని,,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర నిర్వాహకులు, సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. సోమవారం హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలోని…

రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం ప్రమాదకరం- ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్: రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని రోడ్లపై అరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలకు…

నర్సింగ్ కళాశాల సందర్శించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం పిల్లి కొట్టాల్ శివారులో గల నర్సింగ్ కళాశాలను మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ ఆదివారం సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే…

పక్కాగా ఇండ్ల గణన బ్లాక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇండ్ల గణన బ్లాక్ పక్కాగా తయారు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జనగణన అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో 9 మంది అధికారులు టీంగా ఏర్పడి క్లస్టర్ లో జరుగుతున్న గణనలో పలు సందేహాలు…

కలెక్టర్ ప్రతిమా సింగ్ విస్తృత పర్యటన… విద్యార్థులకు బోధన

ముద్ర ప్రతినిధి, మెదక్: రామాయంపేటలో కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, రేషన్ షాపును పరిశీలించారు. కేజీబీవీలో మౌలిక వసతులు, విద్యా నైపుణ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి…