Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak District News

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనది : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర, ప్రతినిధి భువనగిరి : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య…

మహిళలలు ఆర్ధిక అంశాలపై పట్టు సాధించాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

కలెక్టరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే సునీత రెడ్డి ముద్ర ప్రతినిధి, మెదక్: మహిళలకు ఆర్థిక అంశాలపై పట్టు సాదిస్తే సమాజం బాగుపడుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం…

అట్టహాసంగా పోలీసుల వార్షిక క్రీడలు ప్రారంభించిన ఎస్పీ. డివి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు వార్షిక క్రీడోత్సవాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో…

పక్కగా భూ హక్కుల కోసం రీసర్వే అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.…

అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా

ముద్ర ప్రతినిధి, మెదక్: అంగన్వాడీలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం, సఖి కేంద్రం, నర్సాపూర్ రెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ ను సోమవారం సందర్శించారు.…

ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్‌ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్: కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్‌ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, ఎలక్షన్ సూపర్డెంట్ గఫర్, ఎలక్షన్ సిబ్బందితో కలిసి గుర్తింపు…

సివిల్స్ లో అటెండర్ కుమారుడి సత్తా

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా మనోహరాబాద్  మండలం పోతారం గ్రామానికి చెందిన యువకుడు సివిల్స్ లో సత్తా చాటాడు. గ్రామానికి చెందిన కుమ్మరి యాదగిరి, జ్యోతి కుమారుడైన కుమ్మరి శ్రావణ్ కుమార్ యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో 768 ర్యాంక్ సాధించారు.…

ర్యాలీ ప్రారంభించిన చైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికను మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు జెండా ఊపి ప్రారంభించారు. మెదక్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు.…

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆటానమస్ హోదా

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదా లభించింది. కళాశాల సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించిన యూజీసీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం…

మండలంలో చిరుత పులి సంచారం వాస్తవమే.-అటవీ శాఖ సెక్షన్ అధికారి 

  జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు సూచన.... సంగారెడ్డి ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 10:మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో చిరుత పులి సంచరిస్తుందన్న విషయం వాస్తవమేనని శంకరంపేట్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రమేష్ కుమార్ అన్నారు.మంగళవారం అటవీ శాఖ…