జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైనది : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైనదని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ…