పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి -మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
రైతులు తమ పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పశు వైద్య, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధుల…