కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలకు ఇబ్బందులు.. కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు
జిల్లా కలెక్టర్ కార్యాలయం…