ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం-మరో 15 రోజుల్లో ప్రారంభం -ఈహెచ్ఎస్ ట్రస్టు భేటీలో కీలక నిర్ణయం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మరో 15 రోజుల్లో రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం ఆ పథకానికి చెల్లించేలా నిర్ణయం…