అడుగంటుతున్న జూరాల పడిపోతున్న భూగర్బ జలాలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరువకు వచ్చింది. మండుతున్న ఎండలతో నీటి ఆవిరి పెరిగి, జలాశయాల్లో నీరు అడుగంటుతున్నాయి.…