గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు- బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం హామీల ఎగవేత డిక్లరేషన్గా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత…