గత ప్రభుత్వానికి పట్టినగతే రేవంత్ రెడ్డి పడుతుంది-గుంజపడుగు హరిప్రసాద్ జాగృతి జిల్లా అధ్యక్షుడు
రిటైర్డ్ ఉద్యోగులను నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
బిసిలకు, దళితులకు, అదివాసిలకు, మైనారిటీలకు బడ్జెట్లో కేటాయింపులు లేవు.
మహిళను, ముసలివాళ్ళను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం.
రైతులను రైతు కూలీలను దగా…