హాఫీజ్ పేట్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి:
రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో నిర్వహించిన దవాత్- ఏ - ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ…