పెండింగ్ లో ఉన్న రైల్వే పనులను త్వరగా పూర్తి చేయాలి -చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల పనులను సత్వరమే చేపట్టాలని కోరుతూ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం…