మాదాపూర్ పరిధిలోని కాకతీయ హిల్స్ ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం
రూ.300 కోట్ల విలువైన స్థలం స్వాధీనం
ముద్ర, హైదరాబాద్ :
హైదరాబాద్ లో పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలో దిగి అక్రమార్కుల చేతుల్లో కబ్జాకు గురవుతున్న విలువైన భూములను స్వాధీనం…