పాదచారుల భద్రతే లక్ష్యం: సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్, ఐపీఎస్.
ముద్ర, శేరిలింగంపల్లి:
రాయదుర్గం–టీ హబ్ మార్గంలో తొలి దశ స్కైవాక్ నిర్మాణ ప్రతిపాదనలు
సైబరాబాద్ ఐటీ కారిడార్లో పాదచారుల భద్రత కోసం, ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి టీ హబ్ వరకు తొలి దశ…