దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు కొవ్వొత్తులతో నివాళి
దేశ రక్షణ కోసం ఆత్మ త్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలి
ముద్ర, నారాయణ పేట:
పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన ఆర్మీ జవాన్లకు ఘన నివాళి అర్పిస్తూ శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని…