ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు.
మోత్కూర్ ముద్ర న్యూస్:
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 417 మంది విద్యార్థులకు గాను 413 మంది హాజరయ్యారని నలుగురు విద్యార్థులు…