యువతీ యువకులు దేశభక్తి , ధర్మభక్తి అలవర్చుకోవాలి: ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యువతీ యువకులకు దేశభక్తి , ధర్మభక్తి అలవర్చుకోవాలని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం జీనియస్ స్కూల్లో
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్టిత వ్యక్తుల సమావేశం జరిగింది. ముఖ్య వక్తగా…