విద్యార్థుల భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా చూడాలి : అదనపు కలెక్టర్ భాస్కర రావు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పాఠశాలలో విద్యార్థుల భోజనం శుభ్రంగా, రుచికరంగా, పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు.
99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక…