మైసమ్మ చెరువు కబ్జాపై బండి రమేష్ ఆగ్రహం
ముద్ర కూకట్పల్లి:
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. బుధవారం అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లో పాదయాత్ర…