లారీ ఢీకొని వృద్ధుని మృతి
ముద్ర, కోరుట్ల;
ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కోట రాజన్న 78 అనే వృద్ధుడు లారీ ఢీకొని మృతి చెందాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కోట రాజన్న 78…