పుర ఫలితాలు ప్రజాపాలనకు ప్రజలిచ్చిన తీర్పు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముద్ర, ఖమ్మం :
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టిన తీర్పు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రం మొత్తం వ్యక్తమైన ఈ ఆదరణ రానున్న మార్పుకు సంకేతమని చెప్పారు. ప్రజల…