మక్కా యాత్రకు వెళుతున్న యాత్రికులకు ఘన సన్మానం
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి పట్టణంలోని జలీల్ పుర మజీద్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర మక్కా యాత్రకు వెళుతున్న యాత్రికులను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ చౌదరి మాట్లాడుతూ మక్కా…