కేంద్ర ప్రభుత్వం మైనారిటీ లపై పగ బట్టింది… మైనారిటీ ల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
మైనార్టీల సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు.…