ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: బండి రమేష్
ముద్ర కూకట్ పల్లి :
ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్తు, రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.…