ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థిని.
మోత్కూర్ ముద్ర న్యూస్:
ఎనిమిదవ తరగతి విద్యార్థులకు జాతీయస్థాయిలో ఇచ్చే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోత్కూరు విద్యార్థిని తాటి శ్రీనిధి ఎంపికయ్యారు. ఈ పథకం కింద తొమ్మిదవ తరగతి నుండి…