వరి ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.. తాటికొండ సీతయ్య బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు
ముద్ర, తుంగతుర్తి...
వరి ధాన్యం కొనుగోలు కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులుదాటినా ఇప్పటివరకు పావు వంతు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించలేదని ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ…