దీర్ఘకాలిక లాభాలకు ఉద్యానవన పంటలే మేలు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్
మహదేవపూర్, ముద్ర:
రైతులు ఉద్యాన పంటల సాగు ద్వారా దీర్ఘకాలిక లాభాలతో పాటు మంచి ఆర్థిక ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎ సునీల్ కుమార్ తెలిపారు.సోమవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో చిట్యాల మండలం, గుంటూరుపల్లి గ్రామంలో…