యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలి – కలెక్టర్ సిక్తా పట్నాయక్
ముద్ర, నారాయణ పేట:
యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మద్దూరు పట్టణంలోని మన గ్రోమోర్ సెంటర్, కోస్గి పట్టణంలోని పీ ఏ సీ ఎస్ ను కలెక్టర్ సందర్శించారు.…