సాంప్రదాయ దుస్తులతో ఆలయాలకు వెళ్లాలి. -మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా.
ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్ లో గల శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా సుమారు 250 మంది భక్తులకు కాషాయం లుంగీ, టీ షర్టులను అందజేశారు.…