జనసేనలోకి గాయత్రీ నగర్ మహిళలు: ఆహ్వానించిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
ముద్ర కూకట్పల్లి :
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై కూకట్పల్లి నియోజకవర్గం, అల్లాపూర్ డివిజన్ గాయత్రీ నగర్కు చెందిన 31 మంది మహిళలు జనసేన పార్టీలో చేరారు. బుధవారం కెపిహెచ్బి పార్టీ కార్యాలయంలో జనసేన నాయకుడు పవన్ నాయుడు…