Take a fresh look at your lifestyle.

సీఐటీయూ ఆధ్వర్యంలో రక్తదానం

 

ముద్ర ప్రతినిధి, మెదక్:
స్వాతంత్ర్య ఉద్యమ అమరవీరులు భగత్ సింగ్, రాజగురు సుకదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సి.ఐ.టి.యూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్.ఐ సంఘాల ఆధ్వర్యంలో మెదక్ కేవల్ కిషన్ భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రిటైర్డ్ టీచర్ కొండల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా కార్యదర్శి ఏ..మల్లేశం, కోశాధికారి కే.నరసమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే.మల్లేశం, వివిధ సంఘాల నాయకులు గౌరయ్య, సంతోష్, గణేశ్వరెడ్డి, నరేందర్, కవిత, వెంకట్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.