Take a fresh look at your lifestyle.
Browsing Tag

CITU

ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు

* వేతనాలు పెంచడం అంటే కోత విధించడమేనా * ప్రస్తుతం ఉన్న వేతనలకన్నా తగ్గుతున్నాయి * CITU జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదనీ CITU…

ఆశా వర్కర్స్ కు రు 18000/- వేతనం చెల్లించాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ఆశా వర్కర్లకు ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు వచ్చే విధంగా చూడాలని, రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో సిఐటియు…

పంచాయితీ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలి – సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నుండి ఆరు నెలల వరకు పెండింగ్లో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా అధికారులకు డిమాండ్ చేశారు. నెల నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులు గ్రామపంచాయతీ కార్మికులు…

లేబర్ కోడ్ రూల్స్ అమలును తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీఎంప్లాయిస్ యూనియన్…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : మే 8 తేదీన లేబర్‌ ‌కోడ్‌‌లను అమ‌ల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను జారీ చేయడాన్ని కార్మికులు తీవ్రంగా ఖండిస్తున్నామని CITU జిల్లా కార్యదర్శి, యూనియన్ గౌరవ అధ్యక్షులు కాముని గోపాలస్వామి,…

జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు…

లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతుల దహనం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో పోస్టపీసు వద్ద మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక లేబర్ కోడ్స్ ప్రతులను దగ్దం చేశారు. శ్రామికుల మెడలకు బిగించిన ఉరితాళ్లేనని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం…

పని గంటలు పెంచే, కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి..

కనీసవేతనం 26 వేలు ఇవ్వాలి : మేడే వారోత్సవాల ముగింపు బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లిఖార్జున్ ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దుచేసి కొత్తగా…

రాజీలేని పోరాటం చేసిన యోధుడు కామ్రేడ్ కిరణ్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్(UEEU) రాష్ట్ర…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజులేని పోరాటం చేసే ఉద్యోగ కార్మిక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు కామ్రేడ్ కిరణ్ అని ఆయన ఆశయ సాధన కోసం విద్యుత్ కార్మికుల ఐక్యతతో…

కార్మికుల ఐక్యతతో మెరుగైన వేతన ఒప్పందం

ముద్ర ప్రతినిధి, మెదక్: సీఐటీయూ చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందంపై…

ఉపాధి హామీ పథకానికి ఉరేస్తున్న మోడీ ప్రభుత్వం : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన…

ముద్ర, బీబీనగర్ : వామపక్ష పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉరేస్తూ కార్మికుల పోట్టగొడుతున్నాడని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన…