Take a fresh look at your lifestyle.
Browsing Tag

CITU

కులవ్యవస్థపై పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కులవ్యవస్థ, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప తత్వవేత్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు పేర్కొన్నారు. నాగర్…

భారత కార్మిక ఉద్యమాల వేగుచుక్క కామ్రేడ్ బి టీ రణదీవే-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి…

ఆయన స్ఫూర్తితో సమరశీల ఐక్య ఉద్యమాలు నిర్మిస్తాం ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : భారత కార్మిక ఉద్యమ నిర్మాత, కార్మిక వర్గ ఉద్యమ వేగుచుక్క బి టి రణదీవే అని ఆయన స్ఫూర్తితో సమరశీల పోరాటాలు నిర్మిస్తామని సిఐటియు జిల్లా…

సీఐటీయూ ఆధ్వర్యంలో రక్తదానం

ముద్ర ప్రతినిధి, మెదక్: స్వాతంత్ర్య ఉద్యమ అమరవీరులు భగత్ సింగ్, రాజగురు సుకదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సి.ఐ.టి.యూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్.ఐ సంఘాల ఆధ్వర్యంలో మెదక్ కేవల్ కిషన్ భవన్ లో రక్తదాన శిబిరం…

ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించాలి -సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, మెదక్:* కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈనెల 24న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. పార్టీ జిల్లా…

కలెక్టరేట్ ముందు ఆశల ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్ర బడ్జెట్లో ఆశ వర్కర్లకు బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు నాయకులు…

“ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం రూ.18,000 నిర్ణయించే వరకు పోరాటం – సిఐటీయూ ధర్నా సిద్దిపేట”

  బడ్జెట్ సమావేశం లోనే నిధులు కేటాయిస్తూ నిర్ణయం చేయాలి జీతాలు పెంచకపోతే మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి సిద్దిపేట జిల్లాలో ఆశాల కలెక్టరేట్ ఉద్రిక్తత ముద్ర ప్రతినిధి, సిద్దిపేట…

ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలి సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. నర్సమ్మ మాట్లాడుతూ... తెలంగాణ…

గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి-CITU జిల్లా సహాయ కార్యదర్శి చొప్ప రవికుమార్…

* అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో జీవో. నెం. 51ని సవరణ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు కోరుతూ తీర్మానం చేయాలి సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : గ్రామపంచాయతీకార్మికులకు ఇచ్చిన మెమోనో రద్దు చేయాలని ప్రభుత్వమే గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల…

ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించండి

ఆశ కార్యకర్తలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బి…

ఏషియన్ పెయింట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు తలకిందులుగా నిరసన

14 వ రోజు కి చేరిన సమ్మె సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ...... గత 14 రోజులు నుంచి సమ్మె చేస్తున్నటువంటి ఏషియన్ పెయింట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల సమస్యలపై యాజమాన్యం నిర్లక్ష్యంగా…