జొన్నల కొనుగోలు సెంటర్లు పెంచండి
బోథ్, ముద్ర:
జొన్నల కొనుగోలు సెంటర్ లను పెంచాలని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి కోరారు. మంగళ వారం ఆయన హైదరాబాద్ లో మంత్రిని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన…