Take a fresh look at your lifestyle.
Browsing Tag

Peaceful Exams

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి మొదటి రోజు పరీక్షలు : డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా, 10,651 మంది విద్యార్థులకు గాను 10,630 మంది…

పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కేంద్రాలు సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డిఓ రమాదేవి

ముద్ర ప్రతినిధి మెదక్: పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రెగ్యులర్ 99.83 శాతం, ప్రైవేట్ 64.29 శాతం విద్యార్థులు హాజరయ్యారని డిఈఓ విజయ తెలిపారు. రెగ్యులర్ 11239 ఉండగా 11220 హాజరుకాగా 19 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ 14…