ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచవద్దు- జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని,ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ…