గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ముద్ర ప్రతినిధి, జోగుళాంబ గద్వాల:
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్వోబి ప్లైఓవర్ కిందా ఆదివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు గద్వాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
గద్వాల సీఐ టి.శ్రీను…