పదిలో శత శాతం ఉత్తీర్ణతకు ప్రయత్నం తల్లిదండ్రుల వద్దకు ఉపాధ్యాయులు
ముద్ర ప్రతినిధి, మెదక్:
పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున రాజ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాల పరిధిలోగల వివిధ గ్రామాలను రాత్రి సమయంలో 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యార్థుల గృహాలను సందర్శిస్తూ ఉదయం,…