రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి అభినందనలు
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ…