Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rice Farmers

మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలులో జాప్యం నిరసిస్తూ మెదక్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముందు వరి ధాన్యం పోసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు నెలలు…

‘సన్నా’లకు రూ. 514.36 కోట్ల బోనస్ రిలీజ్ 2.17 లక్షల మంది రైతులకు లబ్ది

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజాప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన సర్కార్... దానికి సంబంధించిన రూ.514.36 కోట్లు సోమవారం విడుదల చేసింది.…