పట్టణ అభివ్రుద్ది లో ప్రజలు భాగస్వామ్యం కావాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
పట్టణ అభివ్రుద్ది లో ప్రజలు భాగస్వామ్యం కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 6వ వార్డులో రూ.10 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ…